నారాయణపేట : జిల్లాల్లోని మక్తల్ మండలం బొందలకుంట గ్రామంలో పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. గ్రామానికి చెందిన అంజప్ప అనే వ్యక్తి నుంచి 1. 30 కిలోల లూజ్ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాములు తెలిపారు. వీటి విలువ రూ.1 లక్ష 60 వేలు ఉంటుందని, నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆలయాల్లో ఆన్లైన్ ఆర్జిత సేవలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి