Sports
- Jan 14, 2021 , 03:41:56
అంకితకు మళ్లీ నిరాశే

మెల్బోర్న్: గ్రాండ్స్లామ్ టోర్నీ మెయిన్డ్రాకు అర్హత సాధించాలనుకున్న భారత ప్లేయర్ అంకిత రైనాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్ మహిళల సింగిల్స్ ఫైనల్ రౌండ్లో ఆమెకు ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో అంకిత 2-6, 6-3, 1-6 తేడాతో ఓల్గా డనిలోవిచ్ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్లో సుమిత్ నాగల్ వైల్డ్కార్డ్తో మెయిన్ డ్రాలో చోటు దక్కించుకున్నాడు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్కు.. లేదంటే గెహ్లాట్కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
MOST READ
TRENDING