Sports
- Feb 17, 2021 , 03:21:03
VIDEOS
టికెట్లు ఖతం: దాదా

కోల్కతా: ప్రపంచంలో అతిపెద్ద స్టేడియమైన అహ్మదాబాద్ మొతెరాలో జరుగనున్న భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు టికెట్లన్నీ అమ్ముడయ్యాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. 24వ తేదీ నుంచి జరుగనున్న ఈ మ్యాచే నూతన స్టేడియంలో తొలి అంతర్జాతీయ పోటీ కానుండగా.. డే అండ్ నైట్గా ఈ టెస్టు సాగనుండడం మరో విశేషం. కరోనా కారణంగా 50శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తుండగా ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయని గంగూలీ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో హర్షం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు
MOST READ
TRENDING