జయశంకర్ భూపాలపల్లి : అపర భగీరథుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపకర్త సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు అంకురార్పణ మొదలైంది. జిల్లాలోని మహాదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి బరాజ్) వద్ద సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షినితో కలిసి పరిశీలించారు. త్వరలోనే విగ్రహ ఏర్పాటు కార్యక్రమాలను ప్రారంభిస్తామని వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
కరోనా టీకాలు వంధ్యత్వానికి కారణమవుతాయా.. ?