Siddipet
- Feb 19, 2021 , 00:17:24
VIDEOS
ఎల్వోసీ అందజేసిన మంత్రి

గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 18 : మండలంలోని అక్కారం గ్రామానికి చెందిన అయిత భాస్కర్ కొద్ది రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో భాస్కర్ వైద్యచికిత్స కోసం ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షలను మంజూరు చేసింది. ఈ మేరకు సీఎం ఆర్ఎఫ్ ఎల్వోసీని గురువారం హైదరాబాద్లో భాస్కర్ కుటుంబీకులకు మంత్రి హరీశ్రావు అందజేశారు. భాస్కర్ కుటుంబానికి అండగా నిలబడిన మంత్రికి టీఆర్ఎస్ నాయకుడు నర్సింగరావు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
- పరపతి వ్యవస్ధలో పారదర్శకతకు చర్యలు : నరేంద్ర మోదీ
- ఏకంగా పోలీస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు
- పాక్ క్రికెటర్ అక్మల్కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
MOST READ
TRENDING