Siddipet
- Jan 31, 2021 , 03:04:55
VIDEOS
పెయింటర్ అవతారమెత్తిన ఇన్చార్జి హెచ్ఎం

ధూళిమిట్ట, జనవరి 30 : కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు రేపటి నుంచి ప్రారంభం కానున్న క్రమంలో విద్యార్థులకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు కొవిడ్-19 నిబంధనల పై అవగాహన కల్పించేందుకు మండలంలోని కూటిగల్ ఇన్చార్జ్జి హెచ్ఎం వెళ్ది శ్రీనివాస్ శనివారం పెయింటర్ అవతారమెత్తారు. శ్రీనివాస్ రంగులు, బ్రష్లు చేతబట్టి పాఠశాలలోని గోడలు తదితర ప్రదేశాల్లో పెయింట్స్తో కరోనా రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలను వాల్ రైటింగ్స్ చేశారు. పాఠశాలలో అన్ని తానై వ్యవహరిస్తున్న హెచ్ఎంను గ్రామస్తులతో పాటు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
తాజావార్తలు
- ఫాస్టాగ్ల వల్ల రూ.20 వేల కోట్ల ఇంధనం ఆదా
- బాబ్లీ గేట్లు ఎత్తివేసిన అధికారులు
- పీకేకు కీలక బాధ్యత : పంజాబ్ ప్రధాన సలహాదారుగా ప్రశాంత్ కిషోర్!
- చేప దాడిలో మరో చేపకు తీవ్ర గాయం.. అర కిలో ఈల్కు 30 కుట్లతో సర్జరీ..!
- ‘చెక్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..నితిన్కు షాక్..!
- మెదక్ జిల్లాలో చిరుత కలకలం
- రేపటి నుంచి సుప్రీంకోర్టు జడ్జిలకు వ్యాక్సినేషన్
- నెల రోజులే కనిపించే గ్రామం
- అవినీతి ఏఐఏడీఎంకేతో కాషాయ పార్టీ దోస్తీ : స్టాలిన్
- సత్యం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మహేష్ బిగాల
MOST READ
TRENDING