వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండల కేంద్రంలోని దామగుండం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు చేస్తుండగా మేకల కాపరి గుర్తించి గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తులు రామగుండంలో పూజలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లే సరికి అక్కడి వ్యక్తులు పరార్ అయ్యారు. గుప్త నిధుల కోసమే అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలతో తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చోరీలకు పాల్పడిన దొంగపై పీడీ యాక్ట్
దేశానికే ఆదర్శం ఇంటింటికి జ్వర సర్వే : ఎమ్మెల్సీ కవిత
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి