Siddipet
- Jan 01, 2021 , 02:01:17
VIDEOS
సేవలే గుర్తుంటాయి

సిద్దిపేట కలెక్టరేట్ (డిసెంబర్ 31) : నీటిపారుదల శాఖలో 33 ఏండ్లుగా విధులు నిర్వహించి గురువారం ఉద్యోగ విరమణ పొందిన బెజ్జంకి అసిస్టెంట్ ఇంజినీర్ వెంకటేశ్వర్లును నీటి పారుదల శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యాలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నీటి పారుదల శాఖలో ఆయన అందించిన సేవలు గుర్తుంటాయన్నారు. కార్యనిర్వాహక ఇంజినీర్ నాగరాజు మాట్లాడుతూ వెంకటేశ్వర్లు అందించిన సేవలు మరిచిపోలేనివన్నారు. కార్యక్రమంలో దుబ్బాక ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ హరికిషన్, క్వాలిటీ కంట్రోల్ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాస్, విష్ణువర్ధన్రెడ్డి, విక్రమ్రెడ్డి, రాజేందర్, భీమ్, తిరుపతి, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
MOST READ
TRENDING