Siddipet
- Dec 21, 2020 , 00:04:22
VIDEOS
ప్లాస్టిక్ రహితంగా పెండ్లి వేడుక

సిద్దిపేట కలెక్టరేట్ : సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు సిద్దిపేట.. శుభాకారాల్లో మొక్క లు ఇవ్వడం.. పాస్టిక్ రహితంగా పెళ్లి వేడుక జరగడం.. మొక్కలు నాటే కార్యక్రమాలకు మంత్రి హరీశ్రావు హాజరై ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. అదే స్ఫూర్తితో ప్రజల్లో మార్పు.. తెచ్చేలా సిద్దిపేటలో ప్రముఖ వ్యాపారి నేతి కైలాసం భ్రమరాంభ దంపతులు కూతురి వివాహాన్ని ప్లాస్టిక్ రహిత, పర్యావరణ పరిరక్షణ సూచికంగా జరిపించారు. భైరి అంజయ్య గార్డెన్లో కైలాసం కూతురు వివాహానికి ఆదివారం మంత్రి హాజరయ్యారు. పెండ్లి బ్యానర్ నుంచి కానుకలు, అరటి ఆకుల్లో భోజనం, క్లాత్ డెకరేషన్, పువ్వులతో పెండ్లి పందిరి, స్టీల్ గ్లాసులు ప్లాస్టిక్ వినియోగం లేకుండా ఏర్పాటు చేశారు. పెండ్లికి వచ్చినవారికి జూట్ బ్యాగు ల్లో విత్తన బంతులు, ఫలంతోపాటు కానుకలను అందజేశారు.
తాజావార్తలు
- ఏపీలో ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్పై మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
MOST READ
TRENDING