Siddipet
- Dec 19, 2020 , 00:19:37
VIDEOS
మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

సిద్దిపేట కలెక్టరేట్ : క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధి పాల సాయిరాం అన్నారు. శుక్రవా రం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సిద్దిపేట ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫుట్ టర్ఫ్ కోర్టు ఏర్పాటుకు రూ.కోటి మంజూరు చేయడంపై క్లబ్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, సెక్రటరీ అక్బర్తో కలిసి మంత్రి హరీశ్రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు రాముగౌడ్, పీఈటీలు శ్రీనివాసు, సుజాత, వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నాయకులు సమన్వయంతో పనిచేయాలి
- ఝూటా మాటల బీజేపీ
- ప్రతి 100మందికి ఒక ఇన్చార్జి
- సేవలపై సిటిజన్ ఫీడ్బ్యాక్
- నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
- జన్నేపల్లి శివాలయంలో.. అభివృద్ధి పనులు ప్రారంభం
- వాణీదేవికి పెరుగుతున్నమద్దతు
- భ్రమరాంభికా మల్లికార్జున స్వామి కల్యాణం
- ఇంటింటికీ తిరిగి పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించాలి
- Nనో.. Dడాటా.. Aఅవైలబుల్..
MOST READ
TRENDING