Siddipet
- Dec 19, 2020 , 00:12:35
VIDEOS
జిల్లాకే ఆదర్శం ‘కుకునూరుపల్లి’ పల్లె వనం

కొండపాక : కొండపాక మండలం కుకునూరుపల్లిలో నిర్మించిన రైతువేదిక, పల్లెప్రకృతి వనం జిల్లాకు ఆదర్శంగా ఉన్నాయని సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామంలోని రైతువేదిక, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఇక్కడ నిర్మించిన తీరు ప్రత్యేకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పొల్కంపల్లి జయంతి నరేందర్ను అభినందించారు.
తాజావార్తలు
- ప్రియుడి కోసం సాయిపల్లవి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
- పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
- కాంగ్రెస్లో చేరిన నాథురాం గాడ్సే భక్తుడు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురుతో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
MOST READ
TRENDING