Siddipet
- Dec 11, 2020 , 01:59:40
VIDEOS
రైతు వేదిక ప్రారంభం సంతోషకరం

- తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్
సిద్దిపేట అర్బన్ : సీఎం కేసీఆర్ మిట్టపల్లి గ్రామానికి వచ్చి రైతు వేదిక భవనాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో గురువారం సీఎం కేసీఆర్ రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన అనంతరం రామకృష్ణగౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో రెండో రైతు వేదికను మిట్టపల్లిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తాను మిట్టపల్లి పీఏసీఎస్ చైర్మన్గా రెండు దఫాలుగా పని చేశానని రామకృష్ణగౌడ్ గుర్తు చేసుకున్నారు. రైతు వేదికలు అన్నదాతలకు ఎంతగానో దోహదపడుతాయన్నారు.
తాజావార్తలు
- ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు
- పెట్రో ధరల పెంపుపై ఎంపీ శశిథరూర్ వినూత్న నిరసన.. వీడియో
- పరపతి వ్యవస్ధలో పారదర్శకతకు చర్యలు : నరేంద్ర మోదీ
- ఏకంగా పోలీస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు
- పాక్ క్రికెటర్ అక్మల్కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
MOST READ
TRENDING