Siddipet
- Nov 22, 2020 , 00:21:39
VIDEOS
16 రోజులు.. 41 రిజస్ట్రేషన్లు

- కొనసాగుతున్న ‘ధరణి’ సేవలు
- రోజు రోజుకూ పెరుగుతున్న స్లాట్ బుకింగ్లు
- సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
- దళారులు, పైరవీ కారులకు చెక్
రాయపోల్: రాయపోల్ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 41 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 16 రోజుల్లో 41 రిజిస్ట్రేషన్లు చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. రైతులు మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు. వారికి కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్లు సత్వరమే పూర్తి చేస్తున్నామన్నారు. రాయపోల్ శివారులో 2 రిజిస్ట్రేషన్లు, మంతూర్ గ్రామానికి చెందిన రెండు రిజిస్ట్రేషన్లు చేసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్హోల్లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్షా
- గల్ఫ్ ఏజెంట్పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
MOST READ
TRENDING