Siddipet
- Oct 17, 2020 , 02:55:28
VIDEOS
బోనాల వద్ద చెక్పోస్టు ఏర్పాటు

బోనాల వద్ద చెక్పోస్టు ఏర్పాటు
చేగుంట: బోనాల వద్ద పోలీస్ చెక్పోస్టు ఏర్పాటు చేస్తున్నామని తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్ అన్నారు. చేగుంట మండలపరిధిలోని ఇప్పటికే మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా బోనాలకు మరో చెక్ పోస్టు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున్న పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. తనిఖీలో రామాయంపేట సీఐ నాగార్జున్గౌడ్ చేగుంట ఎస్ఐ సుభాష్గౌడ్,ఎస్ఐ రాజేశ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- సత్యం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మహేష్ బిగాల
- యూకే, ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసులు 213
- అఫ్రిది వయసెంతో అతనికైనా తెలుసా?
- బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు వద్దు
- లావణ్య త్రిపాఠి ఎంటర్టైనింగ్ పర్సన్: రామ్
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోను : హర్యానా మంత్రి అనిల్ విజ్
- ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా?
- డబ్బు, నగల కోసం వృద్ధురాలు దారుణ హత్య.!
- సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
MOST READ
TRENDING