Siddipet
- Oct 09, 2020 , 01:16:42
VIDEOS
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు

సిద్దిపేట టౌన్ : తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి తో డ్పాటు అందిస్తుందని సిద్దిపేట గంగపుత్రుల సంఘం సభ్యులు అ న్నారు. గురువారం ఎర్రచెరువులో చేపలు పడుతూ సంబురపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది మంత్రి హరీశ్రావు చెరువులో చేపపిల్లలు వదిలారని చెప్పారు. అవి నేడు పెద్దవై జీవనోపాధి పొందుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో 450 మంది సంఘ సభ్యులున్నారని మంత్రి హరీశ్రావు కృషితో చేపల వ్యాపారం చేస్తూ తామందరం జీవనోపాధి పొందుతున్నామన్నారు. ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
MOST READ
TRENDING