Siddipet
- Oct 09, 2020 , 01:16:42
VIDEOS
అత్యవసర సమయాల్లో పోలీసుల రక్తదానం

సిద్దిపేట టౌన్ : అత్యవసర సమయాల్లో మేమున్నామంటూ ముందడుగు వేస్తున్నారు మన పోలీసన్నలు. శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో పోసాన్పల్లి గ్రామానికి చెందిన సుజాత అనే బాలిక ఆపరేషన్ కోసం బీ పాజిటివ్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన బలరామ్కు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు సిద్దిపేట టూటౌన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ తిరుపతిలు ఫోన్ మేసేజ్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. సిద్దిపేట బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తాన్ని దానం చేశారు. కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులు ప్రత్యేకంగా అభినందించారు.
తాజావార్తలు
- భార్యను చంపేందుకు యత్నించిన భర్త
- 6 నెలలు.. 2 సినిమాలు.. తారక్ ఫ్యాన్స్కు పండగే..
- ‘భారత్ మాతా కీ జై’ అనే బీజేపీ నేతలే దేశభక్తులు కాదు: సీఎం ఉద్ధవ్
- మాక్స్వెల్ భారీ సిక్సర్కు పగిలిన సీటు..విరిగిన సీటు వేలానికి!
- ‘వకీల్ సాబ్’ నుంచి సత్యమేవ జయతే పాట రిలీజ్
- ఏసీబీ వలలో పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్
- కొత్త వ్యాధులతో పోరాటానికి సిద్ధంగా ఉండాలి : వెంకయ్యనాయుడు
- మానవత్వం చాటిన సబ్ రిజిస్టార్ తస్లీమా
- సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి : సీఎం జగన్
- అనురాగ్ కశ్యప్, తాప్సీపై ఐటీ దాడులు : మోదీ సర్కార్పై ఆర్జేడీ నేత ఫైర్!
MOST READ
TRENDING