మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.