చేర్యాల, మే 16 : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన ఆరెళ్ల రవి(40) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుంచి పడి సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
కరోనా నీడలు వీడకముందే మరో కొత్త వైరస్ అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం దానిని ‘టమాటా ఫ్లూ’ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో ఈ టమాట ఫ్లూ ఆనవాలు కనిపించకపోయినప్పటికీ ప్రజల్లో ఒక ఆందోళనకర
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది. సిద్దిపేట జిల్�
కరోనాతో రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్నామని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్లో ఆదివారం పలు అభ�
జీహెచ్ఎంసీ భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీలో రూ.3 కోట్లతో చేపడుతున్న మోడల్ రైతుబజార్ పనులు చకచకా సాగుతున్నాయి. మొత్తం నాలుగు షెడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, మూడు షెడ్ల పనులు పూర్తయ్యాయి. ఇంటర్న�
అంబేద్కర్ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సా ధనకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివా రం మెదక్ జిల్లా కేంద్రంలో ని 19వ వార్డులో జ్యోతి అం బేద్కర్ యువజవ సంఘం ఆధ్వర్యంలో ఏర్ప�
చేర్యాల, మే 15 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. భారీగా తరలివచ్చిన భక్కులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్
నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగ�
గ్యాస్ ధర మళ్లీ మండింది.. ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతం�
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
కాలం విలువైంది.. యువత సమయాన్ని వినియోగించుకోవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని �
రాష్ట్రంలో చేపడుతున్న ధాన్యం సేకరణ పనులను దేశంలోనే అత్యున్నతంగా ఉందని, రాష్ట్ర ఆహార కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్, రామాయంపేట మండలాల్లో ఆహార కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప�