పోకో నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్...!

న్యూఢిల్లీ షియోమీ సబ్బ్రాండ్ పోకో త్వరలో భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయబోతున్నది. నూతన మోడల్ పోకో M3 స్మార్ట్ఫోన్ను ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ ఫోన్ విడుదల కాగా భారత్లో ఫ్లిప్కార్ట్ ద్వారా ఫోన్లను విక్రయించనున్నారు.
బడ్జెట్ స్మార్ట్ఫోన్ విభాగంలో రియల్మీ 6, రియల్మీ నార్జో 20, మోటో జీ9 పవర్కు పోటీఇవ్వనుంది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిసింది. 4జీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11వేలు, 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధర రూ.12,500 వరకు ఉండొచ్చు.
పోకో ఎం3 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.53 అంగుళాలు
ప్రాసెసర్:క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662
ఫ్రంట్ కెమెరా:8 మెగా పిక్సల్
రియర్ కెమెరా: 48+2+2 మెగా పిక్సల్
ర్యామ్: 4జీబీ
స్టోరేజ్: 64జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 6000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
తాజావార్తలు
- ఒకే స్కూళ్లో 190 మంది విద్యార్థులకు కరోనా
- ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. కేరళలో బంద్
- నగ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజన్.. షేర్ చేసిన శ్రీముఖి
- మణిపూర్లో స్వల్ప భూకంపం
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్