ఐఐటీ-గౌహతి పరిశోధకుల అభివృద్ధి గౌహతి, ఏప్రిల్ 7: ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీల పనితీరును మరింత మెరుగుపర్చే అత్యాధునిక సాంకేతికతను ఐఐటీ-గౌహతి పరిశోధకులు అభివృద్ధి చేశా�
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ భారత్లో ఏప్రిల్ 8వ తేదీ నుంచి Mi ఫ్యాన్ ఫెస్టివల్ 2021 సేల్ను నిర్వహించనుంది. ఆరు రోజుల పాటు జరిగే సేల్ ఏప్రిల్ 13తో ముగియనుంది. ఆన్లైన్ సేల్ సమయంలో యాక్సిస్ బ్�
కరోనా వైరస్ సోకుతున్న కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి లాక్డౌన్ విధించకుండా ప్రజలు చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. చాలా మంది ఫోన్లలోనే ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. సరసమైన ధరలో మంచి ఫీచర్లతో హెచ్పీ కంపెనీ క్రోమ్బుక్ 11aను భారత్
భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణకు కొత్త కోణాన్ని ఇచ్చిన సితార్ ప్లేయర్ పండిట్ రవిశంకర్ 1920 లో సరిగ్గా ఇదే రోజున బెనారస్లో జన్మించారు
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ త్వరలో 5G స్మార్ట్ఫోన్లను భారత్లో ఆవిష్కరించనుంది. గతనెలలో రియల్మీ 8, రియల్మీ 8 ప్రొ ఫోన్లను భారత్లో విడుదల చేసింది. ఇవి రెండూ 4జీ ఫోన్లు కావడంతో వినియోగదారులు క�
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో ఇటీవల ఒప్పో F19 ప్రొ, ఒప్పో F19 ప్రొ + ఫోన్లను భారత్లో విడుదల చేసింది. F19 సిరీస్లో కంపెనీ మూడో స్మార్ట్ఫోన్ ఒప్పో F19ను ఆవిష్కరించింది. 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా సె�
బెంగళూరు, ఏప్రిల్ 5: శత్రు దేశాల క్షిపణి దాడుల నుంచి నౌకాదళం ఓడలను రక్షించడానికి డీఆర్డీవో అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతను నౌకాదళం ఇటీవల విజయవంతంగా పరీక్షించిందని డీఆర్డీవో స
ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్..నోకియా బ్రాండ్ పేరుతో బ్లూటూత్ హెడ్సెట్స్, ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ఫోన్ల(TWS)ను భారత్లో ఆవిష్కరించింది. నోకియా బ్లూటూత్ నెక్బ్యాండ్ T2000 ధర రూ.1,999 కాగా,
చైనీస్ కంపెనీ హువావే సరికొత్త ఫిట్నెస్ బ్యాండ్ను ఆవిష్కరించింది. హువావే బ్యాండ్ 6 పేరుతో లాంచ్ చేసిన కొత్త వేరబుల్ డివైజ్లో డిస్ప్లేను మరింత అభివృద్ధి చేశారు. 1.47 అంగుళాల అమోలెడ్ టచ్ డిస్ప్లే