Science-technology
- Feb 21, 2021 , 16:53:49
VIDEOS
మోటోరోలా నుంచి మరో సరికొత్త ఫోన్

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా మోటో ఇ7 సిరీస్లో సరికొత్త ఫోన్ను ఆవిష్కరించింది. ఇ-సిరీస్లో ఇప్పటికే మోటో ఇ7 ప్లస్ను విడుదల చేసిన మోటోరోలా మోటో ఇ7 పవర్ను రిలీజ్ చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జి 25 చిప్సెట్, 4 జీబీ ర్యామ్, టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సరికొత్త మోడల్ భారత్లో తయారైందని కంపెనీ వెల్లడించింది.
మోటో ఇ 7 పవర్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .7,499 కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ వేరియంట్ ధర రూ .8,299గా ఉంది. ఈ ఫోన్ తాహితీ బ్లూ, కోరల్ రెడ్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ను ఫిబ్రవరి 26న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
- బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్.. !
- 100 జిలటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
MOST READ
TRENDING