కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమీ..ఎంఐ సిరీస్లో మరో కొత్త స్మార్ట్వాచ్ను భారత్లో రిలీజ్ చేసింది. ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ను మంగళవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. భారత్లో దీని ధర రూ.9,999 కాగా రిలీజ్ ఆఫర్లో భాగంగా రూ.1,000 ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ను ప్రకటించింది. దీంతో స్మార్ట్వాచ్ను 8,999కే కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి షియోమీ ఆఫర్లను ప్రకటించింది. ఈ వాచ్ను జూన్ 25 నుంచి అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
6 కలర్ఫుల్ స్ట్రాప్ ఆప్షన్స్
vo2 మాక్స్
spo2 మానిటర్
24/7 హార్ట్రేట్ మానిటర్
5ATM వాటర్ రెసిస్టెన్స్
స్ట్రెస్, ఎనర్జీ ఇండికేటర్
స్లీప్ మానిటరింగ్
లైఫ్క్యూ హెల్త్ ఆల్గారిథమ్
అమెజాన్ అలెక్సా(బిల్ట్ఇన్)
మ్యూజిక్ కంట్రోల్
117 స్పోర్ట్స్ మోడ్స్
110+ వాచ్ ఫేసెస్
14రోజుల బ్యాటరీ లైఫ్
ఇన్బిల్ట్ జీపీఎస్
వైబ్రేటింగ్ అలారమ్
యాప్ నోటిఫికేషన్స్
కాల్ రిజెక్షన్