నెక్బ్యాండ్ ఇయర్ఫోన్, బ్లూటూత్ స్పీకర్ను లాంచ్ చేసి షియోమీ

ముంబై: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమీ మరో రెండు కొత్త ప్రొడక్టులను భారత్లో ఆవిష్కరించింది. ఎంఐ నెక్బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ప్రొ, ఎంఐ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్(16W)ను మార్కెట్లోకి విడుదల చేసింది. వైర్లెస్ నెక్బ్యాండ్ ఇయర్ఫోన్లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ANC)ను కలిగి ఉన్నాయి. భారత్లో పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ .2,499 కాగా ఇది నీలం, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. నెక్బ్యాండ్ ప్రొ ధర రూ.1,799గా ఉండగా ఇది బ్లాక్, పర్పుల్ కలర్లలో విడుదలైంది. కొత్తగా విడుదలైన ప్రొడక్టులు ఎంఐ.కామ్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
The #MiSoundUnveil is here!
— Mi India #Mi10i is Here! (@XiaomiIndia) February 22, 2021
Introducing the all-new:
- Mi Portable Bluetooth Speaker (16W): https://t.co/lzx2in2nE8
- Mi Neckband Bluetooth Earphones Pro: https://t.co/LU77Yp8VrG
The sale starts at 1⃣ PM.
RT if you're buying them. ???? pic.twitter.com/MLI6lwofkq
తాజావార్తలు
- ఏ1 ఎక్స్ప్రెస్ రివ్యూ
- నలుగురితో పారిపోయి.. లక్కీ డ్రాలో ఒకరిని పెండ్లాడింది
- కూతురిని వేధిస్తున్న యువకుడికి మందలింపు : మహిళను కాల్చిచంపిన ఆకతాయి!
- పసిబిడ్డలకు ఉరేసి.. తానూ ఉసురు తీసుకుని..!
- తీరానికి కొట్టుకొచ్చిన.. 23 అడుగుల మిస్టరీ సముద్ర జీవి
- కరోనా టీకా వేయించుకున్న రాజస్థాన్ సీఎం
- కివీస్తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం
- తాండవ్ వివాదం : అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్కు బెయిల్!
- పంత్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంపై కన్నేసిన భారత్
- క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..