కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను సోషల్మీడియా సంస్థలు, ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలు అంగీకరించాయి. నిబంధనల్లో నిర్దేశించిన మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమాలు గ్రీవెన్స్, నోడల్ అధికారులను నియమించాయి. ఆ వివరాలు మీకోసం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి