చౌటుప్పల్, మార్చి20: పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించడం హర్షణీయమని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం సా యంత్రం పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపును హర్షిస్తూ టీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. బస్టాండ్కు ఎదురుగా జాతీయ రహదారిపై బాణసంచా కాల్చా రు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ దామోదర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, శాఖ గ్రంథాలయం చైర్మన్ మల్లేశ్గౌడ్, కౌన్సిలర్లు బాబాషరీఫ్, లింగస్వామి, శిరీష,అరుణ పాల్గొన్నారు.
ఆలేరులో..
ఆలేరు టౌన్, మార్చి 20 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యరి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిచిన సందర్భంగా ఆలేరులో టీఆర్ఎస్ నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, రాములు, మురళి, బాలస్వామి, సంతోష్, హరినాథ్, కృష్ణ, నర్సింహులు, రవి, శ్రావణ్, మల్లేశం పాల్గొన్నారు.
రామన్నపేటలో
రామన్నపేట, మార్చి20: మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో పల్లా రాజేశ్వర్రెడ్డి ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ నాయకులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాయికుమార్, రాములు, దయాకర్, నర్సిరెడ్డి, పృథ్వీరాజ్, నర్సిం హ్మ, ఆమేర్, లింగం, శివనారాయణ, సంతోష్, వెంకటేశం, లక్ష్మణ్, శివ, ఖదీర్, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో..
ఆత్మకూరు(ఎం), మార్చి 20: పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపును హర్షిస్తూ శనివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు బాణసంచా కాల్చి, స్వీట్ల ను పంపిణీ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమం లో డీఎల్డీఏ చైర్మన్ పిచ్చిరెడ్డి, ఉప్పలయ్య, ఇంద్రారెడ్డి, రమేశ్, వెంకటేశ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.