సంగారెడ్డి : జహీరాబాద్ పట్టణంలోని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయ భవన నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేసేందుకు కృషి చేసిన మంత్రి హరీష్ రావుకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయ భవన నిర్మాణంతో రైతులకు మరింత మేలు జరుగుతుంన్నారు. జహీరాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.