న్యాల్కల్ : పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు అన్నారు. గురువారం మండలంలోని న్యామతాబాద్ గ్రామ శివారు సన్రైజ్ ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు ప్రభుత్వం మండలానికి 467 రేషన్ కార్డులను మంజూరు చేసిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ, తహసీల్దార్ రాధా బాయి, డిప్యూటీ తహసీల్దార్ విజయ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి. సర్పంచులు మారుతి యాదవ్, మల్లారెడ్డి, పీటర్, కుతుబుద్దీన్, చంద్రన్న, ఎంపీటీసీలు దేశెట్టి పాటిల్, చంద్రన్న, నాయకులు పాండురంగారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజ్ కుమార్, షబ్బీర్ ఖాన్, నిరంజన్ రెడ్డి, ఈశ్వర్, భూమా రెడ్డి డి, శేఖర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆస్థి కోసం చెల్లెలు గొంతు కోసి చంపిన అన్న
హుజూరాబాద్లో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న బీజేపీ శ్రేణులు
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు