Sangareddy
- Nov 13, 2020 , 01:55:19
రైతు వేదికల నిర్మాణం వేగవంతం చేయాలి

రాయికోడ్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను ఈ నెల 24వ తేదీ లోపు పూర్తి చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని సింగితం, గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. పనులు ఆలస్యంగా నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ వెంట ఆర్ఐ ప్రభాకర్రావు, వీఆర్వో మల్లేశం ఉన్నారు.
తాజావార్తలు
- స్పెయిన్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు
MOST READ
TRENDING