Sangareddy
- Nov 04, 2020 , 00:55:03
కొనసాగుతున్న ‘ధరణి’ రిజిస్ట్రేషన్లు

రాయికోడ్ : మండల కేంద్రంలో ధరణి రిజిస్ట్రేషన్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని తహసీల్దార్ రాజయ్య తెలిపారు. మంగళవారం సంగాపూర్ గ్రామానికి చెందిన భూమిని ఇతరులకు విక్రయించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను తహసీల్దార్ రైతులకు అందజేశారు. రాయికోడ్ మండలంలో మొట్టమొదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్న మాధురికి తహసీల్దార్ పూలబొకే అందజేసి మిఠాయి తినిపించారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ కిష్టయ్య, ఆర్ఐ ప్రభాకర్రావు పాల్గొన్నారు.
మునిపల్లిలో..
మునిపల్లి : మండల కేంద్రమైన మునిపల్లి తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రెండోరోజు కొనసాగింది. నలుగురు స్లాట్లు బుక్ చేసుకోగా ఒకరి రిజిస్ట్రేషన్ పూర్తయిందని తహసీల్దార్ ప్రవీణ్ తెలిపారు.
తాజావార్తలు
- 18 ఏండ్లు పాకిస్తాన్ జైల్లో భారతీయ మహిళ
- సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
- ఇంటర్ తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
MOST READ
TRENDING