70 ఏండ్ల చరిత్ర గల ఎగువ మానేరు సరికొత్త చరిత్ర లిఖించుకున్నది. వేసవిలో గోదావరి జలాలు ఎదురెక్కి రావడంతో ఎగువ మానేరు నిండి పరవళ్లు తొక్కుతున్నది. కొండ పోచమ్మ సాగర్ నుంచి కూడవెళ్లి వాగు ద్వారా అనేక చెక్డ్యాంలు నింపుకొంటూ వచ్చిన గోదావరి జలాలు 31 అడుగుల సామర్థ్యంఉన్న ఎగువ మానేరును నింపడంతో మత్తడి దుంకుతూ దిగువకు పరుగులు పెడుతున్నది. ఈ జలాలను చూసి ఆయకట్టు రైతులు సంబురపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు