మంచాల : మండల పరిధిలోని కాగజ్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంగళవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ యవకులు శ్రీకాంత్, రాజు, ప్రశాంత్, ప్రభాకర్, విజయ్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రమేశ్, పుల్లారెడ్డి, రఘపతి, జంగారెడ్డి పాల్గొన్నారు.