ఇబ్రహీంపట్నంరూరల్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ విత్తన గణపతిని పూజించాలన్న ఎంపీ సంతోష్కుమార్ పిలుపుతో గురువారం టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఏసీపీ బాలకృష్ణరెడ్డి, సీఐ సైదులతో పాటు తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో మహేశ్బాబుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు విత్తన గణపతులు అందజేశారు.