మంచాల ఆగస్టు 31 : ఆంబోతు తండాలో మంగళవారం తీజ్ వేడుకలు గిరిజనులు ఘనంగా నిర్వహించారు. తీజ్ ఉత్సవాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ కుమార్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్రెడ్డికి గిరిజనులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రమేశ్, బహదూర్తో పాటు గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.