Rangareddy
- Dec 03, 2020 , 07:48:31
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

ఆమనగల్లు: కల్వకుర్తి నియోజక వర్గంలోని వివిధ మండలాలకు చెం దిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మె ల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆయన నివాసంలో బుధవారం సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు అందజేశారు. రాంపూ ర్ గ్రామానికి చెందిన బాధితులు పర్శ రాములుకు రూ.25వేలు, శివకు రూ.24 వేలు, పెద్దాపూర్ గ్రామానికి చెందిన లింగమయ్యకు రూ.60 వేలు, వెల్దండకు చెందిన పుల్లయ్యకు రూ.30 వేలు సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా మంజురయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారంతా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ్మ, కృష్ణ, రవీందర్, చందు, రమేశ్యాదవ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్రౌండర్
- కేరళ బాట పట్టనున్న పుష్ప టీం
- భీవండి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
- ‘ఎంజీఎంలో’ కొండెంగ.. కోతుల బెడద తప్పిందంటున్న సిబ్బంది
- ఎకరంలో 20 పంటలు.. లాభాలు గడిస్తున్న యువరైతు
- బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో సుమ ఫన్ షో.. వీడియో వైరల్
- ఆక్సిజన్ పార్కును ప్రారంభించనున్న మంత్రి హరీశ్
- కార్పొరేట్ల అనుకూల బడ్జెట్టే : వ్యవసాయ మంత్రి
- ఏఆర్ రెహమాన్ను కలిసిన టీమిండియా యంగ్ ప్లేయర్
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
MOST READ
TRENDING