ఝరాసంగం / సంగారెడ్డి : కరోనా వైరస్ నివారణ కోసం జిల్లాలోని బర్దిపూర్ దత్తాత్రేయ ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరి మహరాజ్ నలభై ఒక్క రోజుల మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీపీవో సురేష్ మోహన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి