మహేశ్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే చాలు మూవీ లవర్స్ కు పండగే అని చెప్పొచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది. ఖలేజా తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కలిసి మరో ప్రాజెక్టు ఇవాళ ప్రకటించారు. మహేశ్ బాబు 28వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో మహేశ్ బాబు తో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
మహర్షిలో మహేశ్తో కలిసి నటించిన పూజాహెగ్డేను ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. తివిక్రమ్ ఇప్పటికే పూజాహెగ్డే డేట్స్
గురించి కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాడట. ఈ ఏడాది తర్వాత ఎప్పుడైనా షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందని చెప్పాడట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
హీట్ పెంచుతున్న జాన్వీకపూర్ స్టిల్స్
నాపై చాలా ఒత్తిడి ఉంది: అల్లు అర్జున్
సరికొత్త టైటిల్తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com