హైదరాబాద్, ఆట ప్రతినిధి: నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా) ఓపెన్ గోల్ఫ్ టోర్నీ పోటాపోటీగా జరుగుతున్నది. హకీంపేటలోని సువిశాల విస్తీర్ణంలో కొత్తగా రూపుదిద్దుకున్న గోల్ఫ్ కోర్స్లో శుక్రవారం టోర్నీని నిసా డైరెక్టెర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు.