కడ్తాల్, అక్టోబర్25: అన్నదాతల కు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. నూతన ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ పాలక మండలికి కడ్తాల్ మండలం నుంచి లాయక్అలీ, శ్రీనివాస్గుప్తా, నర్సింహగౌడ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. సోమవారం ఉదయం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమం లో నూతన ఏఎంసీ డైరెక్టర్లను మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షురాలు వాణిశ్రీ, యువజన విభాగం అధ్యక్షుడు ఇర్షాద్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ వీరయ్య, సర్పంచ్లు కృష్ణయ్యయాదవ్, రవీందర్రెడ్డి, యా దయ్య, లోకేశ్నాయక్, భారత మ్మ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, మంజుల, ప్రియ, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వినో ద్, నరేశ్, నాయకులు చందోజీ, లక్ష్మయ్య, బాలకృష్ణ, జంగయ్య, నర్సింహగౌడ్, రాఘవ, చంద్రమౌళి, మహేశ్, రమేశ్, సాబేర్, సాయికుమార్, నరేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.