Rajanna-siricilla
- Jan 25, 2021 , 02:39:33
VIDEOS
రాజన్న ఆలయంలో రద్దీ

- 10వేలకు పైగా మంది రాక
- సమకూరిన 9లక్షల ఆదాయం
వేములవాడ టౌన్, జనవరి 24: వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం రద్దీ గా కనిపించింది. భక్తులు వేకువజాము నుంచే కోడెమొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 10వేలకు పైగా మంది దర్శించుకోగా, వివిధ ఆర్జిత సేవల ద్వారా సుమారు రూ.9లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. స్వామివారిని కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారి సుబ్బారెడ్డి ఐపీఎస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇక్కడ పర్యవేక్షకులు శ్రీరాములు, రాజశేఖర్, పీఆర్వో చం దు, శివప్రసాద్ ఉన్నారు. ఆలయంలో మూలమూర్తి వెనుక కైలాసగిరి ఏర్పాటు కు ఏడు కిలోల వెండిని వరంగల్కు చెందిన డాక్టర్ దీపక్ శోదన్ వితరణ చేశారు. అద్దాల మండపంలో ఈఈ రాజేశ్కు ఆయన వెండి బిల్లలను అందజేశారు.
తాజావార్తలు
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
MOST READ
TRENDING