Rajanna-siricilla
- Jan 25, 2021 , 02:39:33
VIDEOS
ఆపన్నహస్తం అందించండి

వీర్నపల్లి, జనవరి 24: గర్జనపల్లికి చెందిన గుంటుక రాజేందర్-రేణుక దంపతులు. కూలీ పనులు చేసుకుంటా జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ఇటీవలే బాలుడు (45 రోజులు) జన్మించాడు. పుట్టిన రెండు రోజులకు బాలుడు అనారోగ్యానికి గురికావడంతో కరీంనగర్లోని ఓ దవాఖానలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి గుండెకు రంధ్రం పడినట్లు గుర్తించారు. దీనికి తోడు రక్తప్రసరణ కాకపోవడంతో శరీరం ఇన్ఫెక్షన్కి గురై వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని, ఆపరేషన్కు రూ.5లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వైద్య చికిత్సకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు A/C:79031980702, IFSC Code:SBI N0RRDCGB, గూగుల్పే, ఫోన్పే నంబర్ 85004- 01729 ద్వారా సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తాజావార్తలు
- కరోనాతో ఖండ్వ ఎంపీ మృతి
- మీడియాపై కస్సుబుస్సుమంటున్న సురేఖ వాణి కూతురు
- రాజ్యసభ, లోక్సభ టీవీలు.. ఇక నుంచి సన్సద్ టీవీ
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
MOST READ
TRENDING