Rajanna-siricilla
- Jan 17, 2021 , 03:47:13
VIDEOS
రాజన్న కోడెలకు గాలికుంటు నివారణ టీకాలు

వేములవాడ టౌన్, జనవరి 16: వేములవాడ శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన జాతర గ్రౌండ్లోని గోశాలలో 150 కోడెలు, 25 ఆవులకు పశువైద్యాధికారి ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఆలయ ఏఈవో సంకెపల్లి హరికిషన్, గోశాల పర్యవేక్షకుడు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, గోశాల ఇన్చార్జి కుమార్, శంకర్, తిరుపతి, శ్రీనివాస్, రాజు తదితరులున్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
ఎల్లారెడ్డిపేట, జనవరి 16: కోరుట్లపేటకు చెందిన గరిపెల్లి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు.
తాజావార్తలు
- రెండు సీట్లూ మావే
- స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
- స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడండి
- పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలి
- ఆహార భద్రత పథకంలో నిర్లక్ష్యం తగదు
- ఉదాత్తురాలు వాణీదేవి
- సభ్యత్వం స్వీకరించిన వలసజీవులు..
- రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం
- మిషన్ భగీరథ నీటిపై అవగాహన
- ఎమ్మెల్యేలదే బాధ్యత
MOST READ
TRENDING