Rajanna-siricilla
- Jan 14, 2021 , 01:17:53
క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్

ఎంపీపీ మానస
మండెపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
సిరిసిల్ల రూరల్, జనవరి 13: క్రీడలతోనూ ఉజ్యల భవిష్యత్ ఉంటుందని ఎంపీపీ పడిగెల మానస పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మం డెపల్లిలో సర్పంచ్ గనప శివజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎస్ఐ అభిలాశ్, పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకా ర్ రాజన్నతో కలిసి ఆమె ప్రారంభించారు. మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాలరావు, పడిగెల రాజు, అంకారపు రవీందర్, రాళ్లపేట సర్పంచ్ పరశురాములు, చిన్నలింగాపూర్ సర్పంచ్ అవినాష్రెడ్డి, బాబు, మదన్రెడ్డి, కిష్టారెడ్డి, లింగంపల్లి రాజు, ఉపసర్పంచ్ రాములు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- మీ పిల్లలకు రైస్ మిల్క్ తాగిస్తున్నారా!
- అన్లాక్ : తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్
- 23 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- ఒకే రోజు 8 చిత్రాలు..జనవరి 29న సినీ జాతర..!
- విశాఖ ఉక్కు ప్రైవేటుపరమైనట్లేనా..?
- బ్లడ్లో హై ఒమెగా-3 ఫ్యాట్తో నో కొవిడ్ రిస్క్
- ‘సీఎం అయిన మీకు.. అరెస్ట్ వారెంట్ ఎవరిస్తారు..’
- తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!
- 'చెరుకు రసం' వల్ల ఎన్నో లాభాలు..
- ‘ఓటిటి’ కాలం మొదలైనట్టేనా..?
MOST READ
TRENDING