Rajanna-siricilla
- Jan 14, 2021 , 01:17:53
‘వేదిక’ చెంతకు భగీరథ

ప్రతి ఇంటికీ శుద్ధ జలం అందించాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరుతున్నది. పల్లెపల్లెనా, ప్రతి మారుమూల తండాకు చేరుతున్న మిషన్ భగీరథ జలం, ఇంటా బయటా అందరి దాహం తీరుస్తున్నది. ఇందుకు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ క్లస్టర్ గ్రామంలో నిర్మించిన రైతు వేదికనే నిదర్శనంగా నిలుస్తున్నది. రైతులు అధికారుల సమావేశాల్లో మిషన్ భగీరథ జలాలే ఇవ్వాలని సీఎం ఆదేశాలతో వేదిక వద్ద అధికారులు భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వగా, రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. - సిరిసిల్ల టౌన్, జనవరి 13
తాజావార్తలు
- ‘సిగ్నల్’లో సాంకేతిక సమస్యలు
- టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..
- తెలంగాణ క్యాడర్కు 9 మంది ఐఏఎస్లు
- నాగోబా జాతర రద్దు
- బైడెన్ ప్రమాణస్వీకారం రోజు శ్వేతసౌధాన్ని వీడనున్న ట్రంప్
- హైకోర్టులో 10 జడ్జి పోస్టులు ఖాళీ
- నేటి నుంచి గొర్రెల పంపిణీ
- రాష్ట్రంలో చలి గాలులు
- వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ అమలు వాయిదా
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని
MOST READ
TRENDING