చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్య హోరాహోరి పోరు కొనసాగుతున్నది. ముందుగా వెనుక బడినట్లు కనిపించిన ఏఐడీఎంకే తర్వాత పుంజుకుంది. ఉదయం 10:20 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం అన్నాడీఎంకే 52, డీఎంకే 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కొలతూర్ నియోజకవర్గంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముందంజలో కొనసాగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆక్సీజన్ కోసం బైక్ అమ్మేందుకు సిద్ధమైన ఫిదా స్టార్
టోలిగంజ్లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ
సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ