తివాచీ పరిచినట్టు పచ్చని గడ్డి.. ఆకట్టుకునేలా జంతువుల బొమ్మలు.. సేద తీరేందుకు వివిధ ఆకృతుల్లో కుర్చీలు.. పిల్లలు ఆడుకునేందుకు తీరొక్క వస్తువులు.. ప్రహరీపై ఆకర్షణీయమైన చిత్రాలు.. లోపలికి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు అనిపించే అందమైన ద్వారం.. వీటన్నింటినీ చూడాలంటే కరీంనగర్ 9వ డివిజన్ పరిధిలోని అలకాపురికాలనీకి వెళ్లాల్సిందే.. రూ.50 లక్షల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ పార్కు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోన్న ఈ నందనవనాన్ని శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్ నగర మేయర్ వై సునీల్రావుతో కలిసి ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్