రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో ఎవరికి వారు తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు.