పెద్దపల్లి : హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించడంతో.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయన మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన మరుక్షణమే జిల్లా టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. శ్రీనివాస్ కు టికెట్ కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, రవి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Team India: ఇండియన్ టీమ్కు గుడ్బై చెప్పనున్న కోచ్ రవిశాస్త్రి!
కోల్కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ