పెద్దపల్లి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో వెల్లువలా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెద్దపల్లి మండలం హన్మంతునిపేట ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి గట్టేశం ఎమ్మె ల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమె గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిచారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.