Peddapalli
- Jan 28, 2021 , 02:59:04
VIDEOS
రాయపేట రిజర్వాయర్ నుంచి నీటిని ఇవ్వాలి

కాల్వశ్రీరాంపూర్, జనవరి 27: రాయపేట రిజర్వాయర్ నుంచి సాగునీరు ఇవ్వాలని రైతులు ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. హుస్సేన్మియా వాగును నమ్ముకొని తాము పంటలను వేసినట్లు శంకర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఐడీసీ చైర్మన్ రాయపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుదల చేయించారు. రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శంకర్రెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతులు శంకర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతు లు రాజనర్సు, సదయ్య, పాల ఎల్లయ్య, రాజకొండ రాజయ్య, చిలువేరు రాజయ్య, ఓదెలు తదితరులున్నారు.
తాజావార్తలు
- విశాఖ స్టీల్పై ఢిల్లీకి అఖిలపక్షం.. ప్రధాని అపాయింట్మెంట్ కోరిన జగన్?
- తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు : మంత్రి కేటీఆర్
- రాముడిగా ప్రభాస్.. లక్ష్మణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో..!
- కొత్త రేడార్ను అభివృద్ధి చేసిన ఇస్రో
- కొవిడ్ టీకా తీసుకున్న ఎల్కే అద్వానీ
- వరంగల్ జైలుకు బిట్టు శ్రీను
- అత్తారింట్లో భార్యను ఎవరు కొట్టినా భర్తదే బాధ్యత: సుప్రీంకోర్టు
- ఆటో ఇండస్ట్రీ ‘రైట్సైజింగ్’: ఆదా కోసం ఉద్యోగాలపై వేటు!
- డిజిటల్ బడ్జెట్ : అందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్
- చిరు సాంగ్కు చిందేసిన మోనాల్.. వీడియో వైరల్
MOST READ
TRENDING