ఆస్ట్రేలియా : గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్తోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో వాటి సర్వతోమఖాభివృద్ధికి టీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కోరారు.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది , సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ఎన్నికల అస్త్రాలన్నారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఎంతో అభివృద్ధి చెందాయని నాగేందర్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా